Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కుప్పం సభలో మూటతో వచ్చిన వ్యక్తి: బాంబులు తెచ్చాడంటూ చుట్టుముట్టారు

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (20:36 IST)
తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభ స్థలంలోకి ఓ వ్యక్తి మూటతో కనబడ్డాడు. అందులో బాంబులు వున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేసారు. అతడిని చుట్టుముట్టి మూటను విప్పగా అందులో రాళ్లు లభించాయి. అతడిపై తెదేపా కార్యకర్తలు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అతడిని తీసుకుని వెళ్లారు.

 
ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. చేతకాని పాలన చేస్తున్నారనీ, రౌడీలు, గూండాలకు తాము భయపడబోమని అన్నారు. దమ్ముంటే నేరుగా చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

 
మంత్రుల్లో బూతులు మంత్రులు, బెట్టింగ్ మంత్రులు వున్నారని ఎద్దేవా చేసారు. చెత్తపై పన్ను వేసిన ఘనత జగన్ కే చెల్లుతుందనీ, త్వరలో ఇంటి పన్ను పదిరెట్లు పెంచుతారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments