Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మూడో ధనిక ముఖ్యంమత్రిగా చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (14:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనవంత ముఖ్యమంత్రిగా అవతరించారు. ఈయన ఆస్తి ఏకంగా రూ.510 కోట్లు. మిగిలిన 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.505 కోట్లు. అంటే మిగిలిన 29 మంది ముఖ్యమంత్రులను కలిపినప్పటికీ సీఎం జగన్ ఆస్తి అధికం. 
 
ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ధనవంతుడైన శాసనసభ్యుడిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈయన మొత్తం ఆస్తి రూ.668 కోట్లు. రాష్ట్రంలో కోటీశ్వర ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబు అవతరించారు. మొదటి స్థానంలో ఎన్.నాగరాజు, రెండో స్థానంలో డీకే శివకుమార్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments