Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నారావారి పల్లెకు చంద్రబాబు - బాలకృష్ణ కుటుంబ సభ్యులు

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (13:31 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రతియేటా సంక్రాంతి సంబరాలను స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకల్లో ఆయన వియ్యంకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొంటారు. ఇందుకోసం ఇందుకోసం చంద్రబాబు, బాలయ్యలు తమతమ కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు స్వగ్రామమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారావారి పల్లెకు వస్తుంటారు. ఈ యేడాది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు కుటుంబ సమేతంగా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వారు నారావారి పల్లెకు రాత్రి 8 గంటలకు చేరుకుంటారు. 
 
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, బావమరిది నందమూరి రామకృష్ణ దంపతులు, వది లోకేశ్వరి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రానికి నారావారి పల్లెకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు చంద్రబాబు విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇంటికి వెళతారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండే చంద్రబాబు ఈ నెల 15వ తేదీ సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments