Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నారావారి పల్లెకు చంద్రబాబు - బాలకృష్ణ కుటుంబ సభ్యులు

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (13:31 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రతియేటా సంక్రాంతి సంబరాలను స్వగ్రామంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకల్లో ఆయన వియ్యంకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొంటారు. ఇందుకోసం ఇందుకోసం చంద్రబాబు, బాలయ్యలు తమతమ కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు స్వగ్రామమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారావారి పల్లెకు వస్తుంటారు. ఈ యేడాది కూడా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు కుటుంబ సమేతంగా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వారు నారావారి పల్లెకు రాత్రి 8 గంటలకు చేరుకుంటారు. 
 
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, బావమరిది నందమూరి రామకృష్ణ దంపతులు, వది లోకేశ్వరి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రానికి నారావారి పల్లెకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు చంద్రబాబు విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇంటికి వెళతారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండే చంద్రబాబు ఈ నెల 15వ తేదీ సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments