Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు న్యాయం చేసేందుకే రైతు రుణమాఫీ : చంద్రబాబు

Webdunia
శనివారం, 7 మే 2016 (16:12 IST)
ప్రకృతివైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకే రైతు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కడప జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... ఉద్యానవన రైతులకు రూ.384.47 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఈ రుణమాఫీ పథకం ద్వారా 2.23 లక్షలమంది ఉద్యానవన రైతులు లబ్ది పొందనున్నారని తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకే రుణమాఫీ పథకాన్ని ప్రవేవపెట్టినట్లు చెప్పారు. రుణమాఫీపై విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 
 
పులివెందులలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. పండ్ల తోటల వల్ల రైతుకు మంచి ఆదాయం వస్తుందని, వ్యవసాయం చేసిన వారికంటే పండ్ల తోటలు వేసిన వారి ఆదాయం ఎక్కువ అని చెప్పారు. వ్యవసాయం కంటే ఉద్యాన పంటల్లో 12 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments