Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై చంద్రబాబు సీరియస్, ఛలో కావలి

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (19:55 IST)
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రాబునాయుడు సీరియస్ అయ్యారు. విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచించారు. దీనిపై పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం నిర్వహించాలని 'చలో కావలి' ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
 
మంగళవారం 175 నియోజకవర్గాల ఇంచార్జిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశం చర్చకు వచ్చింది.
 కావలిలో ఎన్టీఆర్ విగ్రహం కావాలనే తొలగించారని చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తీసుకు వచ్చారు.
 
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పక్కనే ఉన్న స్కూలు బిల్డింగ్‍లో కూర్చుని విగ్రహాన్ని తొలగించారని, పోలీసులు కూడా సహకరించారని బీదా రవిచంద్ర, చంద్రబాబుకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments