Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంతో సన్నిహితంగా ఉండటం నా స్వార్థం కాదు : చంద్రబాబు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:00 IST)
కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటం వెనుక నా స్వార్థం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మంగళవారం సభలో మాట్లాడుతూ... విభజన చట్టంలోని పలు సెక్షన్లలో ఒకదానితో ఒకటికి పొంతన లేదన్నారు. సెక్షన్ 9 ఇంకా పరిష్కారం కాలేదని, సెక్షన్ 10లో ఇంకా సమస్యలున్నాయన్నారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సయోధ్యగా ముందుకు వెళ్లాలని, మన మధ్య సమస్యలు పరిష్కారం కాకపోతే కేంద్రం వద్దకు వెళదామని కూడా తెలంగాణకు చెప్పానన్నారు. తన వైపు ధర్మం ఉంది కాబట్టి ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు. 
 
కేవలం ప్రత్యేక హోదా కాదని అన్ని హక్కుల కోసం పోరాడాలని కోరారు. గతంలో ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి లేఖ ఇచ్చానన్న సీఎం, అందులో మొట్టమొదట కోరింది ప్రత్యేక హోదాపైనే అని వెల్లడించారు. ప్రధానిని ఇటీవల కలిసినప్పుడు ఆయనకు అన్ని విషయాలు వివరించానన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments