Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మాకు అన్యాయం చేశారు, అందుకే తెదేపాకి రాజీనామా:జియావుద్దీన్

Webdunia
మంగళవారం, 18 మే 2021 (17:38 IST)
అమరావతి: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు రాష్ట్ర  మైనారిటీ కమిషన్ చైర్మన్ జియఉద్దీన్.
లాల్ జాన్ భాష కుటుంబం టీడీపీ పార్టీ కోసం ఎంత చేసినా చంద్రబాబు మాత్రం తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు జియాఉద్దీన్.
 
తమకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా చంద్రబాబులో మార్పు రావాలని, వస్తుందని ఎదురు చూశాము. చంద్రబాబు అధికారం కోల్పోయినా కూడా స్వార్ధ రాజకీయాలు కోసం చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపించారు జియావుద్దీన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments