Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మాకు అన్యాయం చేశారు, అందుకే తెదేపాకి రాజీనామా:జియావుద్దీన్

Webdunia
మంగళవారం, 18 మే 2021 (17:38 IST)
అమరావతి: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు రాష్ట్ర  మైనారిటీ కమిషన్ చైర్మన్ జియఉద్దీన్.
లాల్ జాన్ భాష కుటుంబం టీడీపీ పార్టీ కోసం ఎంత చేసినా చంద్రబాబు మాత్రం తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు జియాఉద్దీన్.
 
తమకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా చంద్రబాబులో మార్పు రావాలని, వస్తుందని ఎదురు చూశాము. చంద్రబాబు అధికారం కోల్పోయినా కూడా స్వార్ధ రాజకీయాలు కోసం చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపించారు జియావుద్దీన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments