Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుండి వారంరోజులు తిరుపతిలో చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారం

Chandrababu
Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:54 IST)
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి వారం రోజులపాటు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు.

రేణిగుంట పాత చెక్‌పోస్ట్‌ సమీపంలోని వై కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉప ఎన్నికలపై నేతలతో సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత శ్రీకాళహస్తికి చంద్రబాబు బయలుదేరనున్నారు. టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ప్రచారం చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments