Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్జెక్ట్స్‌పై పట్టులేదు.. ముగ్గురికి క్లాస్ తీసుకున్న బాబు!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (14:21 IST)
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతలకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. తమకు కేటాయించిన శాఖలకు సంబంధించిన విషయాలపై ఎందుకు అవగాహన పెంచుకోవడం లేదని చంద్రబాబు ఈ ముగ్గురిని ప్రశ్నించారు. ముఖ్యంగా, గంటా శ్రీనివాసరావును ఈ సమావేశంలో చంద్రబాబు కాస్త తీవ్రంగానే మందలించారు. 
 
గురువారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని ఉమను మిగతా మంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 
 
తెలంగాణతో ఉన్న నీటి పంపిణీ వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వాదనను బలంగా వినిపిస్తున్న దేవినేని ఉమ లాగా మిగతా మంత్రులు కూడా తమ శాఖకు సంబంధించిన సబ్జెక్స్ పై పట్టు సాధించాలని బాబు ఆదేశించారు. ఇటీవల మంత్రుల పని తీరుపై చంద్రబాబు నిర్వహించిన సీక్రెట్ సర్వేలో కూడా దేవినేని ఉమ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments