Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:39 IST)
విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇందుకోసం ఆస్పత్రికి వచ్చిన చంద్రబాబును పోలీసులు బాధితురాలి వద్దకు తీసుకెళ్ళారు. చంద్రబాబు రాక సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
మరోవైపు, బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర హమిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసారు. 
 
అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోతానని వారికి నచ్చచెప్పారు. చివరకు పోలీసు సాయంతో ఆమె బాధితురాలి వద్దకు వెళ్లారు. అయితే, టీడీపీ మహిళా కార్యకర్తలు మాత్రం ఆస్పత్రి వద్దే బైఠాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments