Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:39 IST)
విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇందుకోసం ఆస్పత్రికి వచ్చిన చంద్రబాబును పోలీసులు బాధితురాలి వద్దకు తీసుకెళ్ళారు. చంద్రబాబు రాక సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
మరోవైపు, బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర హమిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసారు. 
 
అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోతానని వారికి నచ్చచెప్పారు. చివరకు పోలీసు సాయంతో ఆమె బాధితురాలి వద్దకు వెళ్లారు. అయితే, టీడీపీ మహిళా కార్యకర్తలు మాత్రం ఆస్పత్రి వద్దే బైఠాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments