Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ఊసరవెల్లి.. పవన్, బీజేపీని మోసం చేశాడు.. కేశినేని నాని

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (11:20 IST)
చంద్రబాబు నాయుడు, లోకేష్ పేర్లు వింటేనే విజయవాడ ఎంపీ కేశినేని నాని రెచ్చిపోతున్నారు. టీడీపీలో తనకు అవమానం జరిగిందని కేశినేని నాని ఆరోపించారు. కేశినేనికి సీఎం జగన్ విజయవాడ పార్లమెంటు సీటు ఇవ్వకపోవడంతో ఆయన వైకాపాలో చేరారు. 
 
తాజాగా చంద్రబాబు నాయుడుపై కేశినేని నాని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఎన్నో పాటలు పాడారని ఎద్దేవా చేశారు. బాబుకి ఒక్క ముక్క హిందీ కూడా రాదు. ఒకప్పుడు మోడీని టెర్రరిస్టు అని విమర్శించిన చంద్రబాబే ఇప్పుడు గొప్పలు చెప్పుకుని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. 
 
చంద్రబాబు రంగులు మార్చడంలో ఊసరవెల్లిలా తయారయ్యారని ఫైర్ అయ్యారు. స్కాం నుంచి బయటపడేందుకు మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుని కూటమి కట్టారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, బీజేపీ ఇద్దరినీ చంద్రబాబు మోసం చేశారని కేశినేని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments