Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ సరికొత్త రికార్డు.. కోవిడ్ తర్వాత పెరిగిన వసూళ్లు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (18:12 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీటీడీ బోర్డు చరిత్రలో అత్యధిక బడ్జెట్ అంచనాలను ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 4,411.68 కోట్లతో రింగింగ్ చేసింది.
 
1933లో ఈ బడ్జెట్ ప్రారంభమైనప్పటి నుంచి భక్తులకు సేవలందిస్తున్న TTDకి ఇది ఒక గొప్ప మైలురాయి. కోవిడ్ మహమ్మారి అనంతర కాలంలో ఆదాయం పెరిగిందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
 
2022-23లో హుండీ వసూళ్లు అనూహ్యంగా రూ.1,500 కోట్లకు చేరాయని, మహమ్మారికి ముందు రూ.1,200 కోట్లను అధిగమించిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. కోవిడ్ కాలంలో వర్చువల్ సేవాలు, అలాగే కోవిడ్ అనంతర బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీల ద్వారా టిటిడి ఆదాయం కూడా సానుకూలంగా ప్రభావితమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments