Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గులేసే మహిళలే టార్గెట్: రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్!

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (12:44 IST)
చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం. తెల్లవారుజామున లేచిన మహిళలు ఇళ్ళ ముందు ముగ్గులేసే మహిళలనే టార్గెట్ చేసుకున్నారు. అలాంటి మహిళలే టార్గెట్‌గా చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 
 
పట్టణ పరిధిలోని మాచవరం, హౌసింగ్ బోర్డు కాలని, ఇంగ్లిష్ పాలెం, కలెక్టరేట్ ప్రాంతాల్లో మహిళల మెడల నుంచి బంగారు చైన్లను లాక్కుపోయారు.
 
అరగంట వ్యవధిలో 6 చోట్ల దొంగలు తెగబడ్డారు. కేసులు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments