Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం వైఎస్‌ జగన్‌ వాదనను బలపరిచిన జల్‌శక్తి శాఖ... పోలవరం ఓకే

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (13:00 IST)
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాదనను కేంద్ర జల్‌శక్తి శాఖ  బలపరిచింది. పోలవరం భూసేకరణ, పునరావాసానికే  రూ.33,168 కోట్లు అవసరం అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇప్పటి వరకు విడుదల చేసింది కేవలం రూ.6,583 కోట్లే. ఇందులో ఇంకా విడుదల కావాల్సింది రూ.26,585 కోట్లు ఉన్నాయి. 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లకు అంచనా వ్యయాన్ని  సీడబ్ల్యూసీ సవరించింది. దాన్ని రూ.47,725.87 కోట్లకు ఆర్‌సీసీ కుదించింది.  

 
ఈ దశలో  పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే విషయాన్నీ బలపరుస్తూ 2020–21 వార్షిక నివేదికలో కేంద్రానికి జల్‌శక్తి శాఖ
స్పష్టం చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ వాదనను బలపరుస్తూ ఆ శాఖ నివేదిక వెలువరించింది. ఇది జగన్ ప్రభుత్వానికి నైతిక బలం చేకూరుస్తుంది అని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments