Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు...

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీగా సిమెంట్ ధరలు పెరిగాయి. ఇది పేద ప్రజలకు సొంతింటి కలను దూరం చేయనుంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు ధర పెరిగినట్టు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. 
 
ముఖ్యంగా, సిమెంట్ కంపెనీల బ్రాండ్ ఆధారంగా ఈ ధర రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. ఈ సిమెంట్ ధరలను పెంచిన కంపెనీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీ కూడా ఉంది. 
 
గత యేడాది నవంబరు నెలలో సిమెంట్ డిమాండ్ తక్కువగా ఉండటంతో సిమెంట్ కంపెనీలు ఈ ధరలను రూ.50 నుంచి రూ.70 మేరకు తగ్గించాయి. అయితే, ఈ యేడాది జనవరి నుంచి నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో సిమెంట్ ధరలను పెంచుతూ సిమెంట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments