Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు.. కోపంతో రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన కానిస్టేబుల్..

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ రెండు

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (17:26 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం రాత్రి విశాఖ జిల్లా పాడేరులో చోటుచేసుకుంది. పాడేరులో ప్రజలు డబ్బులు తీసుకోవడానికి ఒకే స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం మాత్రమే ఉంది. 
 
రాత్రి డబ్బులు తీసుకోవడానికి ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్‌ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు. అతని వంతు వచ్చే సరికి ఏటీఎమ్ మిషీన్ పనిచేయలేదు. దీంతో కానిస్టేబుల్‌కి పట్టలేని కోపం వచ్చింది.

అంతే కోపాన్ని ఏ మాత్రం ఆపుకోలేక ఏటీఎం మిషీన్‌ను నాలుగైదు సార్లు కాలితో తన్నాడు. అయినా కోపం ఏమాత్రం తగ్గకపోవడంతో మళ్లీ యంత్రాన్ని ధ్వంసం చేశాడు. దీంతో ఆ రెండు ఏటీఎంలూ ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పాడేరు బ్యాంకు సిబ్బంది ఏటీఎం కేంద్రానికి తాళం వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments