Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబు వరాలు.. హెచ్ఆర్ఏ 8శాతం పెంపు

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (09:46 IST)
ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులపై ఏపీ సీఎం చంద్రబాబు వరాలు కురిపించారు. ఏపీ సచివాలయం, హెచ్‌వీడీ కార్యాలయ ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు.
 
హెచ్‌ఆర్‌ఏను 16 శాతం నుంచి 24 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25000 మించకూడదని ఆర్థిక శాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు.
 
అలాగే హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) 24 శాతం కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments