Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పరదా పద్ధతికి బైబై చెప్పేసిన సీఎం చంద్రబాబు

సెల్వి
శుక్రవారం, 14 జూన్ 2024 (15:58 IST)
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పనులు చక్కబెడుతున్నారు. ఇటీవల తిరుమల పర్యటనలో ఆయన తనదైన ముద్ర వేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు అదే రోజు రాత్రి తిరుమలకు వెళ్లారు. 
 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తిరుమలకు వచ్చినప్పుడల్లా రోడ్డు పక్కన, ఆయన అతిథిగృహంలో కర్టెన్లు ఏర్పాటు చేసేవారు. ఈ చర్యపై విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబు పర్యటనకు ముందు, టిటిడి అధికారులు గత ఐదేళ్లుగా వారి అలవాటులో భాగంగా తెరలు ఏర్పాటు చేశారు. 
 
అయితే తక్షణమే దాన్ని తొలగించాలని చంద్రబాబు నిర్ణయించారు. లోకేశ్ కూడా తమ అలవాటులో భాగంగా కర్టెన్లు వేయడంపై అధికారులతో సరదాగా మాట్లాడటం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments