Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీస్

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:10 IST)
విశాఖలోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. కోర్టులు, జడ్జీలపై వ్యాఖ్యల కేసులో గతంలో కృష్ణ మోహన్‌కు సీబీఐ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసందే.

ఈ నెల ఆరో తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. కానీ 6న హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని ఆమంచి  కోరాడు. దీనితో రేపు విశాఖలోని సీబీఐ కార్యాలయానికి రావాలని మరోసారి కృష్ణ మోహన్‌కు సీబీఐ నోటీస్ ఇచ్చింది.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన సమయంలో ఏపీ హైకోర్టును, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగాలు ఆమంచిపై ఉన్నాయి. న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని  ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు పలువురిపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి.

సోషల్‌ మీడియా వేదికగా దూషణలు చేసిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు రాజకీయాలను అపాదించడం, వారిని భయభ్రాంతులకు గురి చేసేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సీబీఐ నోటీసులకు కారణమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments