Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు సిబిఐ పెంపుడు జంతువు: నారాయణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (21:13 IST)
ఓట్ల కోసం సరిహద్దులో సైనికులను త్యాగాలను కూడా మోడీ వాడుకోవడం సిగ్గు చేటని సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ ధ్వజమెత్తారు. ఎఐటీయుసి దినోత్సవాల సంధర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగసభలో సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ మాట్లాడారు.
 
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు సిబిఐ పెంపుడు జంతువులా మారిందని విమర్సించారు. ప్రభుత్వం ఉసిగొల్పిన వారిపై కేసులు పెట్టేందుకు సిబిఐ సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. దేశంలోని సంపద మొత్తం కొందు వ్యక్తుల కోసం దోచి పెడుతున్నారని విమర్సించారు. 
 
అలాగే కార్మికులు దేశానికి సంపద సృష్టికర్తలు అని మోడీ గుర్తించాలన్నారు. వీధి విక్రయదారులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి బ్యాంకు ద్వారా ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం కమ్యూనిస్టుల పోరాటాలు ఆగవు అన్నారు నారాయణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments