Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదల బొమ్మాళీ వదల అంటున్న ఆర్ఆర్ఆర్ - ఇపుడు సాయిరెడ్డికి షాక్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (17:22 IST)
వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ పెద్దలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. మొన్నటికిమొన్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇపుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 
 
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని పిటిషన్‌లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. విజయసాయిరెడ్డికి శనివారం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి, సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments