Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ చీఫ్ సంజయ్ - ఏజీ పొన్నవోలుపై చర్యలు తీసుకోండి : హైకోర్టులో పిటిషన్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (13:45 IST)
స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉండగా, రాష్ట్రంలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్, ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించి, వచ్చే వారానికి వాయిదా వేసింది. 
 
కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, అందువల్ల ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ సత్యనారాయణ అనే వ్యక్తి తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఎంత ప్రజాధనం వృథా అయిందో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments