Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ చీఫ్ సంజయ్ - ఏజీ పొన్నవోలుపై చర్యలు తీసుకోండి : హైకోర్టులో పిటిషన్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (13:45 IST)
స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉండగా, రాష్ట్రంలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్, ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించి, వచ్చే వారానికి వాయిదా వేసింది. 
 
కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, అందువల్ల ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ సత్యనారాయణ అనే వ్యక్తి తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఎంత ప్రజాధనం వృథా అయిందో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments