Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై కేసు

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (07:43 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన‌ www.balajiprasadam.com అనే నకిలీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌పై తిరుప‌తి ఈస్ట్ పోలీసులు డిసెంబ‌రు 8న కేసు నమోదు చేసినట్టు టిటిడి విజిలెన్స్ అధికారులు తెలిపారు.
 
శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అంద‌జేస్తామంటూ డిసెంబ‌రు 6న ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. టిటిడి ఛైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు వెంట‌నే రంగంలోకి దిగిన విజిలెన్స్‌, ఐటి విభాగాల అధికారులు స‌ద‌రు న‌కిలీ వెబ్‌సైట్‌ను గుర్తించారు. డిసెంబ‌రు 7వ తేదీన సాయంత్రానికి ఈ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయించారు. 
 
ఈ విధంగా భ‌క్తుల‌ను మోసం చేసే చ‌ర్య‌లు చేప‌ట్టినా, టిటిడికి సంబంధించిన అవాస్తవ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టిటిడి విజిలెన్స్ అధికారులు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments