Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్... రైతులకు అండగా అమరావతిలో పర్యటన

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (21:02 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు గత 13 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు, సంఘీభావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతాల్లో మంగళవారం పర్యటించనున్నారు. 
 
అయితే, మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి రానున్నారు. దీంతో పవన్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఎర్రబాలెంలో రైతులు నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత వెలగపూడి, మందడం వెళ్లి రైతులను కలవనున్నారు.
 
మరోవైపు, రాజధాని రైతులకు పూర్తి అండగా ఉంటామని పవన్ ప్రకటించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుతామంటూ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Miheeka : పెళ్ళీడుకొచ్చిన శ్రీలీలకు మిహీక రానా శుభాకాంక్షలు

ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments