Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

Webdunia
గురువారం, 27 మే 2021 (11:28 IST)
‘యాస్‌’ తుఫాన్‌ కారణంగా రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. టాటానగర్‌- ఎర్నాకులం(08189)మధ్య నడిచే రైలును 27వ తేదీ, ఎర్నాకులం- టాటానగర్‌(08190)మధ్య నడిచే రైలును  30వతేదీ రద్దు చేశామన్నారు.

ప్రయాణి కుల కొరత కారణంగా మరో నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నామన్నారు. వీటిలో తిరుపతి- చామరాజనగర్‌ (07415) మధ్య నడిచే రైళ్లను బుధవారం నుంచి 31వ తేది వరకు, చామరాజ్‌నగర్‌- తిరుపతి (07416) రైలును 28నుంచి జూన్‌ 2వరకు,నర్సాపురం-ధర్మావరం (07247) రైలును బుధవారం నుంచి 31వరకు, ధర్మావరం- నర్సాపురం (07248) రైలును గురువారం నుంచి జూన్‌ ఒకటో తేది వరకు రద్దు చేస్తున్నట్లు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments