Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

Webdunia
గురువారం, 27 మే 2021 (11:28 IST)
‘యాస్‌’ తుఫాన్‌ కారణంగా రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. టాటానగర్‌- ఎర్నాకులం(08189)మధ్య నడిచే రైలును 27వ తేదీ, ఎర్నాకులం- టాటానగర్‌(08190)మధ్య నడిచే రైలును  30వతేదీ రద్దు చేశామన్నారు.

ప్రయాణి కుల కొరత కారణంగా మరో నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నామన్నారు. వీటిలో తిరుపతి- చామరాజనగర్‌ (07415) మధ్య నడిచే రైళ్లను బుధవారం నుంచి 31వ తేది వరకు, చామరాజ్‌నగర్‌- తిరుపతి (07416) రైలును 28నుంచి జూన్‌ 2వరకు,నర్సాపురం-ధర్మావరం (07247) రైలును బుధవారం నుంచి 31వరకు, ధర్మావరం- నర్సాపురం (07248) రైలును గురువారం నుంచి జూన్‌ ఒకటో తేది వరకు రద్దు చేస్తున్నట్లు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments