Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్ మణి వ్యాపారుల ఆగడాలు తాళలేక...

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (15:59 IST)
కాల్ మణి వ్యాపారుల ఆగడాలు తాళలేక తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు ఉండవల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం
చేశాడు. 
 
పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మీడియా ముందు వాపోయాడు. పోలీసుల పట్టించుకోకుండా కాలయపన చేసి తనను దుర్భాషలాడారని ఆరోపణలు వస్తున్నాయి.
 
యువకుడికి 6లక్షలు వడ్డీకి ఇచ్చి 23 లక్షలు వడ్డీల రూపంలో కట్టించుకున్న వడ్డీ వ్యాపారి
తోలుత మూడు రూపాయలు వడ్డీ అని కాల్ మణి పేరుతో  నెలకు 12 రూపాయలు వసూళ్ళు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేస్తున్నాడు అంటూ అవేధన చెందిన వెంకట్. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదంటూ అవేదన వ్యక్తం చేస్తున్న వెంకట్. 
 
తాడేపల్లి పోలీస్ స్టేషను సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments