Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాకు జేఏసీ ఏర్పాటు చేయండి : పవన్ కల్యాణ్‌ను కోరిన సి.రామచంద్రయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశాని ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రత్యేక హోదా అంశాన్ని స్పందించారు.

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశాని ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రత్యేక హోదా అంశాన్ని స్పందించారు. దీంతో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య స్పందించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ గళం విప్పడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ చేసే ఎలాంటి పోరాటానికైనా తాము మద్దతు తెలపనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
అంతేకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలన్నింటినీ ఒక్కదరికి చేర్చి ‘ఐక్య కార్యాచరణ కూటమి (జేఏసీ)’ని ఏర్పాటు చేసి, దానికి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించాలని కోరారు. హోదా విషయంలో బీజేపీ తీరుపై విరుచుకుపడుతున్నంత స్థాయిలో టీడీపీపై పవన్ స్పందించలేదని రామచంద్రయ్య ఆరోపించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments