Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం 11 గంటల వరకే వ్యాపారం : కలెక్టర్ ఆదేశం

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:41 IST)
ఏపీలో పెరిగిపోతున్న కరోనా తీవ్రత దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు తాడేపల్లి, ఉండవల్లి సెంటర్ తో పాటు పరిసర ప్రాంతాల వ్యాపార సముదాయాలు అన్ని  ఉదయం 6:00 నుండి 11:00 గంటల వరకే అనుమతించారు. అయితే టీ, టిఫిన్ దుకాణాలను పూర్తిగా నిషేధించడం జరిగింది. 
 
హోమ్ డెలివరీ ఇచ్చే హోటల్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాకాకుండా హోటల్‌లోనే టిఫిన్ చేస్తూ కనిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 11 గంటల తర్వాత వ్యాపారస్తులు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగాని వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే వారి వ్యాపార లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఉదయం 11 గంటల తర్వాత అనుమతులు ఉండేవి మెడికల్, హాస్పిటల్, పాలు, వాటర్ ప్లాంట్, శానిటైజేషన్ చేసిన సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భోజనం హోటళ్లకు అనుమతి ఉందని డిప్యూటీ కమిషనర్  సీహెచ్ రవిచంద్రారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments