Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో ఎడ్లబండి... చూస్తారా?

బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రా

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:02 IST)
బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రాలు పుణ్యమా అని మచ్చుకైనా ఇటువంటివి కనిపిస్తున్నాయా అనే సందేహం మనకు రాక మానదు.
 
కానీ ఏపీ సచివాలయయంలో ఈ సీన్ రెగ్యులర్‌గా కనిపిస్తోంది. ఎడ్ల బండిని, దానిపై రైతు కుటుంబాన్ని దూరం నుంచి చూసి.. రైతు బండితో సహా ఇక్కడికి వచ్చేశాడేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు సందర్శకులు. కాస్త దగ్గరకు వెళ్లాక అది బొమ్మ అని తెలిసి ఔరా అంటున్నారు. సచివాలయానికి వచ్చిన వారికి పార్కులో ఏర్పాటు చేసిన ఈ ఎడ్లబండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులు ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments