Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో ఎడ్లబండి... చూస్తారా?

బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రా

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:02 IST)
బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రాలు పుణ్యమా అని మచ్చుకైనా ఇటువంటివి కనిపిస్తున్నాయా అనే సందేహం మనకు రాక మానదు.
 
కానీ ఏపీ సచివాలయయంలో ఈ సీన్ రెగ్యులర్‌గా కనిపిస్తోంది. ఎడ్ల బండిని, దానిపై రైతు కుటుంబాన్ని దూరం నుంచి చూసి.. రైతు బండితో సహా ఇక్కడికి వచ్చేశాడేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు సందర్శకులు. కాస్త దగ్గరకు వెళ్లాక అది బొమ్మ అని తెలిసి ఔరా అంటున్నారు. సచివాలయానికి వచ్చిన వారికి పార్కులో ఏర్పాటు చేసిన ఈ ఎడ్లబండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులు ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments