Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కాళ్లు నాకేవాళ్లకు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తారు : బుద్ధా వెంకన్న

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (11:04 IST)
లక్షలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి బెయిలుపై తిరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళ్లు నాకే ప్రతి ఒక్కరికీ సమాజంలోని ఇతరులంతా అవినీతిపరులుగానే కనిపిస్తారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ కోవలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముందు వరుసలో ఉంటారని చెప్పారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలీయకుండా స్కిల్ స్కామ్ జరిగిందా అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కాళ్లు ఎక్కువగా నాకడం వల్ల అందరూ అవినీతిపరుల్లా కనిపించడం సహజమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్ల మేల్ మెనోపాజ్ దశకు చేరుకున్నారని ఎద్దేవా చేశారు. 
 
కనీస అవగాహన లేకుండా ఉండవల్ల మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆయన మెదడు అరికాళ్ళలోకి జారిందా అనే అనుమానం కలుగుతుందన్నారు. అపర మేధావిలా బిల్డప్ ఇవ్వొద్దని హితవు పలికారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు డబ్బులు చేరినట్టు కేసులు పెట్టిన వాళ్లు లేదా ఉండవల్లి గాని నిరూపించే దమ్ముందా అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments