Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ షర్మిలకు భర్త అనిల్ అండ.. జగన్‌పై విమర్శనాస్త్రాలు

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (10:29 IST)
ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి వైఎస్‌ షర్మిల నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ షర్మిల భర్త తోడయ్యారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆమె భర్త అనిల్ కుమార్ తన బావ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అమలాపురం ఇందుపల్లిలో జరిగిన పాస్టర్ల సమావేశంలో జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
జగన్ రెడ్డికి అందరూ ఓట్లు వేయడానికి కారణం ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కావడమే. కానీ ఈ జగన్ పాలనలో మనం సువార్త సభ కూడా స్వేచ్ఛగా నిర్వహించలేకపోయాం. జగన్ పాలనలో అందరూ కష్టపడుతున్నారని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
 
2024 ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచిన సామాజికవర్గంతో నేరుగా సీఎంపై విమర్శలు చేస్తూ పాస్టర్ల సమావేశంలో అనిల్ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రస్తుతం అనిల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments