Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా బి.ఆర్.నాయుడు

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (19:46 IST)
తితిదే ఛైర్మన్ పదవి కోసం చాలామంది ఎదురుచూసారు. తిరుమల వెంకన్న సేవ చేసి తరించాలని అనుకున్నారు. ఐతే టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడుకి ఆ అవకాశం వచ్చింది. 24 మంది సభ్యులో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వివరాలు ఇవే...
 
సాంబశివరావు (జాస్తి శివ)
శ్రీసదాశివరావు నన్నపనేని
ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)
పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)
మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
జంగా కృష్ణమూర్తి
బురగపు ఆనందసాయి
సుచిత్ర ఎల్లా
నరేశ్‌కుమార్‌
డా.అదిత్‌ దేశాయ్‌
శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
దర్శన్‌. ఆర్‌.ఎన్‌
జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
శాంతారామ్‌
పి.రామ్మూర్తి
జానకీ దేవి తమ్మిశెట్టి
బూంగునూరు మహేందర్‌ రెడ్డి
అనుగోలు రంగశ్రీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments