Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు జైలుకెళితే సీఎం కుర్చీలో కూర్చునేదెవరు?

వైకాపా నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాటల దాడి ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే వుంటే ఇంకెన్ని స్కాముల్లో చిక్కుకుపోతారోనన్న భయంతో అక్కడ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (13:51 IST)
వైకాపా నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాటల దాడి ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే వుంటే ఇంకెన్ని స్కాముల్లో చిక్కుకుపోతారోనన్న భయంతో అక్కడి నుంచి విజయవాడకు మకాం మార్చేశారంటూ విమర్శిస్తున్నారు. 
 
వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ఏసీబీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారనీ, తాజాగా సమర్పించిన నివేదికలోనూ చంద్రబాబు నాయుడు పేరును పదేపదే జోడించారని వెల్లడించారు. తను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నిజంగా నిప్పులాంటివారయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం వుందని బొత్స ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments