Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాపై కేంద్రానికి టీడీపీ డెడ్ లైన్ పెట్టాలి : బొత్స సత్యనారాయణ

Webdunia
సోమవారం, 25 మే 2015 (14:34 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో యూపీఏదే పాపమని.. చట్టం పెట్టివుంటే ఇంత తతంగం వచ్చేది కాదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో... ఏపీకి ప్రత్యేక హోదా రాదని తెలిసిన రాజకీయ నేతలు మాత్రం తమకుతోచిన వ్యాఖ్యలు, డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, హోదాపై కేంద్రానికి తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ పెట్టాలని డిమాండ్ చేశారు. 
 
టీడీపీ మహానాడులో ఈ విషయంపై తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 'ప్రత్యేక హోదా'పై ప్రత్యేకంగా నిర్వహించిన సదస్సులో బొత్స మాట్లాడారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలం అయిందని విమర్శించారు. 'ప్రతి పనికీ రేటు' అంటూ టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని బొత్స ఆరోపించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments