Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచభూతాలను మార్కెట్ చేస్తున్న టీడీపీ మంత్రులు : బొత్స ఫైర్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (11:54 IST)
రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ మంత్రులు కేవలం భూమిని మాత్రమే కాకుండా పంచభూతాలను కూడా మార్కెట్ చేస్తున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... టీడీపీ నేతలు పంచభూతాలను సైతం మార్కెట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మట్టి, ఇసుకను అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. 
 
విజయనగరం జిల్లా భోగాపురంలో జగన్‌కు సెంటు భూమి ఉందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమేనని, కాదని తేలితే టీడీపీ నాయకులు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని సవాల్‌ చేశారు. రాష్ట్రానికి మేలు జరిగేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకే జగన్‌ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారని బొత్స తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments