Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాదని వచ్చారో... మా శవాలను కళ్ళజూస్తారు...

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (07:14 IST)
భోగాపురం గ్రామస్తులు మండిపోతున్నారు. కాదూ కూడదని తమ గ్రామాల్లో అడుగు పెట్టి బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తే తాము సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. తమ వైఖరి ఏమిటో వారు తెగేసి చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురం తహశీల్దారు కార్యాలయంలో ఆర్ డీఓ శ్రీనివాసమూర్తి ఎయిర్ పోర్టు బాధిత గ్రామాల రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా గ్రామస్తులు ఆర్డీవోతో మాట్లాడుతూ, గ్రామాల్లోకి ఎయిర్ పోర్టు పేరుతో ఏ అధికారి వచ్చినా ఆత్మహత్యలు చేసుకుంటాం చెప్పారు. ఎవరూ ఆవేశపడవలసిని పని లేదనీ, గ్రామస్తులు అంగీకారం లేనిదే భూములు సమీకరించమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
 
అయితే గ్రామస్తు దీనిపై ఘాటైన సమాధానం చెప్పారు. జిల్లా కేంద్రంలో కలెక్టరు వద్దకు చర్చలకు పిలిచి,  గ్రామాల్లోకి ముగ్గురు ఉపకలెక్టర్లను ఎందుకు పంపించారని ఆర్ డీఓని నిలదీశారు. ప్రభుత్వం, అధికారులు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

Show comments