Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై హోటల్‌లో మందు.. విందుతో ఎంజాయ్ చేస్తున్న కౌన్సిలర్లు..

రాజకీయాలు ప్రస్తుతం రెస్టారెంట్ పాలిటిక్స్‌గా మారిపోతున్నాయి. గతంలో తమిళనాట ఎమ్మెల్యేలు రెస్టారెంట్లో బాగా ఎంజాయ్ చేశారు. ఆపై కర్ణాటకలో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజే

Webdunia
సోమవారం, 23 జులై 2018 (18:40 IST)
రాజకీయాలు ప్రస్తుతం రెస్టారెంట్ పాలిటిక్స్‌గా మారిపోతున్నాయి. గతంలో తమిళనాట ఎమ్మెల్యేలు రెస్టారెంట్లో బాగా ఎంజాయ్ చేశారు. ఆపై కర్ణాటకలో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.


బీజేపీ బలనిరూపణలో ఓడించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాదు హోటళ్లలో వచ్చి బస చేశారు. ఈ విషయాలను పక్కనబెడితే.. తాజాగా తెలంగాణ బోధన్ మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. 
 
టీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు ఓటింగ్ దూరంగా ఉండేలా ఒప్పించిన అగ్రనేతలు వారిని చెన్నైలోని ఓ హోటల్‌కి తరలించడంతో అక్కడ మందు, విందుతో మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. బోధన్ మున్సిపల్ ఛైర్మన్‌‌పై 29మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈనెల 25న చర్చ జరగనుండగా ఎంపీ కవిత చొరవతో వారంతా యూటర్న్ తీసుకున్నారు.
 
అసమ్మతి కౌన్సిలర్లంతా ఓటింగ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో వారి మనసు మారకుండా ఉండేందుకు చెన్నై‌లోని ఓ హోటల్‌కి తరలించారు. ప్రస్తుతం కౌన్సిలర్లు మందు విందుతో ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments