Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ - ఇంటర్ పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు తిరస్కరణ

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:06 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్ల వల్ల విద్యార్థులు ఆయోమయానికి గురవుతారని, విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంటుందని వ్యాఖ్యానించింది. విద్యార్థుల్లో తప్పుడు విశ్వాసాన్ని కలగజేసే ఈ తరహా పటిషన్లు సంప్రదాయంగా మారకూడదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ సహా ఇతర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వహించనునమ్న టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కోర్టులో దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఈ తరహా పిటిషన్లు విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
విద్యార్థులతో పాటు విద్యావ్యవస్థలోనే గందరగోళాన్ని సృష్టించే ఈ తరహా పిటిషన్లు ఇకపై సంప్రదాయం కాకూడదన్న భావనతో ఈ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments