Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో భారీ పేలుడు... 8 మంది మృతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి క్వారీలోని షెడ్డులో ఉన్న 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భారీగా శబ్దాలు రావడంతో సమీప గ్రామ ప్రజలు పరుగులు తీశారు.

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (21:56 IST)
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి క్వారీలోని షెడ్డులో ఉన్న 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. భారీగా శబ్దాలు రావడంతో సమీప గ్రామ ప్రజలు పరుగులు తీశారు. 
 
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. కర్నూలు ఘటనపై ఏపీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments