Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడీపి మాకు సీట్లు కేటాయించడం ఏంటి? మేమే వారికిస్తాం అంటున్న భాజపా నేత

అక్కడెక్కడో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలలో బిజెపి గెలిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎపికి చెందిన ఒక బిజెపి నేత మాత్రం ఎపిలో రాజకీయాలను మేమే శాసిస్తాం.. మాకు తిరుగులేదు. టిడిపితో మాకు పొత్తు ఉ

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (15:31 IST)
అక్కడెక్కడో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలలో బిజెపి గెలిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బిజెపికి తిరుగులేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఎపికి చెందిన ఒక బిజెపి నేత మాత్రం ఎపిలో రాజకీయాలను మేమే శాసిస్తాం.. మాకు తిరుగులేదు. టిడిపితో మాకు పొత్తు ఉండొచ్చు కానీ.. పొత్తుతో పని అవసరం ఉండకపోవచ్చు. బిజెపిపై దేశ ప్రజల్లో ఎంతో నమ్మకం పెరిగింది. ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలు అవుతున్నాయని చెప్పారు. 
 
ఎపిలోనే కాదు తెలంగాణా రాష్ట్రంలోను అధికారం మాదే. వచ్చే ఎన్నికల్లో బిజెపి జెండాను ఎగురవేస్తాం అని చెప్పారు బిజెపి నేత సోము వీర్రాజు. బిజెపిలో ఉన్న సోము వీర్రాజు ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటే ఫర్వాలేదు గానీ పొత్తు పెట్టుకున్న టిడిపిని చాలా హీనంగా మాట్లాడటమే ఇప్పుడు టిడిపి నేతలను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 
 
టిడిపి నేతలు మాకు సీట్లు కేటాయించడం ఏమిటి. మేము వారికి సీట్లు కేటాయిస్తాం. మేము చెప్పిన చోటికే వారు వెళ్ళాలి. ఇలా సోము వీర్రాజు మాట్లాడటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా వెళ్ళింది. మరి సిఎం ఏ విధంగా స్పందిస్తారన్నదే ఆసక్తిగా మారుతోంది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments