Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర రాజధాని రైతుల సమాధులపై కడితే సహించం : మురళీధర్ రావు

Webdunia
సోమవారం, 25 మే 2015 (20:26 IST)
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం అవసరమైన భూములను రైతులను ఇబ్బందులకు గురి చేసి సేకరిస్తే మాత్రం తమ పార్టీ సహించబోదని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజధానిని రైతుల సమాధులపై చేపట్టడం సరికాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అయితేనే బీజేపీ సాయం చేస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజధాని నిర్మించాలని చూస్తే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదని స్పష్టం చేశారు. సింగపూర్ మంత్రి నుంచి రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందుకున్న ఏపీ సర్కారును ఈ వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టేవే. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం భారీగా వెచ్చించనుందని చెప్పారు. అయితే, ఎంత ఖర్చు చేసిన రైతులకు హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments