Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకం రామచంద్రారెడ్డికి సోము వీర్రాజు నివాళి

Webdunia
సోమవారం, 5 జులై 2021 (19:30 IST)
Somu veeraju
భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు  బీజేపీ మాజీ  అధ్య‌క్షుడు చిల‌కం రామ‌చంద్రారెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిత్తూరు జిల్లాలోని మంగళం గ్రామానికి విచ్చేసి, పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు చిలకం రామచంద్రా రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఆయన బీజేపీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాయలసీ శాంతి. 
 
సాగునీటి కోసం 40 రోజుల పాటు రామచంద్రారెడ్డి చేసిన పాదయాత్ర ప్రజల్లో చైతన్యం తెచ్చిందన్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో నిలిచివుంటారని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి ఆశయాలు, జీవితం, వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకుంటామని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. 
 
సోమువీర్రాజుతో కలిసి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నయుడు. అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్. ఆనందకుమార్ కోలా, నిషితరాజ్, జిల్లా అధ్యక్షులు ఎం.రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments