Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్రగడ పద్మనాభంకు బీజేపీ గాలం!

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (19:19 IST)
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు శనివారం కలిశారు. సోమువీర్రాజు అధ్యక్షుడి హోదాలో ముద్రగడను రెండోసారి కలిశారు.

ఇప్పటికే బిజెపిలో చేరాలని ముద్రగడను సోము వీర్రాజు ఆహ్వానిస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగా వీరి భేటీ కీలకమైంది. తాము అధికారంలోకి వస్తే కాపులకు బిసి రిజర్వేషన్‌ అమలు చేస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించింది.

దీనిని బట్టి చూస్తుంటే ఎపిలో బలోపేతమవడానికి బిజెపి మాస్టర్‌ప్లాన్‌తో ముందుకెళ్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి నేతలను, మాజీలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments