Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ ఉప ఎన్నికల్లో లాగులు తడిసిపోయాయి..: సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:28 IST)
గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీలకు లాగులు తడిసిపోయాయని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజాగ్రహ సభ విజయవంతమైంది. దీంతో బీజేపీ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
దీనిపై సోము వీర్రాజు మాట్లాడూడుతూ, రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతామన్నారు. ఏపీలో శూన్యత ఏర్పడివుందన్నారు. దీన్ని భర్తీ చేస్తామని చెప్పారు. ఇపుడు ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నారు. అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉంటే బీజేపీ దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయన్నారు.
 
కాగా, మంగళవారం జరిగిన ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు కమ్యూనిస్టు పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కమ్యూనిస్టులను మొరిగే కుక్కలతో పోల్చారు. జగడగాలు పెట్టి డబ్బులు వసూలు చేసుకునే పార్టీలని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments