Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ ఉప ఎన్నికల్లో లాగులు తడిసిపోయాయి..: సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:28 IST)
గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీలకు లాగులు తడిసిపోయాయని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజాగ్రహ సభ విజయవంతమైంది. దీంతో బీజేపీ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
దీనిపై సోము వీర్రాజు మాట్లాడూడుతూ, రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతామన్నారు. ఏపీలో శూన్యత ఏర్పడివుందన్నారు. దీన్ని భర్తీ చేస్తామని చెప్పారు. ఇపుడు ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నారు. అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉంటే బీజేపీ దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయన్నారు.
 
కాగా, మంగళవారం జరిగిన ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు కమ్యూనిస్టు పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కమ్యూనిస్టులను మొరిగే కుక్కలతో పోల్చారు. జగడగాలు పెట్టి డబ్బులు వసూలు చేసుకునే పార్టీలని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments