Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోం.. సోము వీర్రాజు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (17:14 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని తలపెడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారంటూ జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
వీటిపై సోము వీర్రాజు మాట్లాడుతూ, పవన్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరికలు చేశారు. హైదరాబాద్ నగరంలోని పవన్ ఇంటి వద్ద రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 
 
పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు హాని ఉందంటూ వస్తున్న వార్తలపై సోము వీర్రాజు స్పందించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments