పవన్ కళ్యాణ్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోం.. సోము వీర్రాజు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (17:14 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని తలపెడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారంటూ జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
వీటిపై సోము వీర్రాజు మాట్లాడుతూ, పవన్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరికలు చేశారు. హైదరాబాద్ నగరంలోని పవన్ ఇంటి వద్ద రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 
 
పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు హాని ఉందంటూ వస్తున్న వార్తలపై సోము వీర్రాజు స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments