Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోం.. సోము వీర్రాజు

somu veerraju
Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (17:14 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని తలపెడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారంటూ జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
వీటిపై సోము వీర్రాజు మాట్లాడుతూ, పవన్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరికలు చేశారు. హైదరాబాద్ నగరంలోని పవన్ ఇంటి వద్ద రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 
 
పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు హాని ఉందంటూ వస్తున్న వార్తలపై సోము వీర్రాజు స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments