Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు షాక్...

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (16:44 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్‌కు చెందిన వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
జర్మనీ పౌరుడుగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసే వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారని, తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 యేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ నష్టపరిహారాన్ని నెల లోపు చెల్లించాలని ఆదేసించింది. 
 
ఈ మొత్తంలో రూ.25 లక్షలు నగదును ప్రస్తుత ప్రభుత్వ విప్‌గా, వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆది శ్రీనివాస్‌కు, రూ.5 లక్షలను లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస గతంలో చెన్నమనేనికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments