Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవంతంగా తీసుకునే హక్కులేదు... రాజధాని భూములపై హైకోర్టు తీర్పు

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (21:36 IST)
ప్రభుత్వం కోరినా ఇష్టంలేని రైతుల నుంచి బలవంతంగా భూము తీసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదనీ, అలాంటి ప్రయత్నాలు చేయవద్దని సిఆర్డిఏ కమిషనర్ ను ఆదేశించింది. నూతన రాజధాని నిర్మాణంపై రైతులు హైకోర్టులో వేసిన పిటీషన్ పై కోర్టు తీర్పు చెప్పింది. తమ భూములను సిఆర్డిఏ బలవంతంగా లాక్కుంటోందని తమ పిటీషన్ లో పేర్కోన్నారు. పైగా పంటలు వేసుకోవడానికి వీలు లేదని ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. 
 
దీనిపై విచారణ చేసిన కోర్టు రైతుల విషయంలో ఇబ్బందుల పాలు చేయడానికి లేదని అన్నారు. ఇష్టం లేని రైతుల పేర్లను వెంటనే లాండ్ పూలింగ్ నుంచి తొలగించాలని ఆదేశించింది. రాబోవు 15 రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments