Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి ఏపీ హైకోర్టు నియమించిన అప్పీలేట్ అథారిటీ నుంచి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె షెడ్యూల్ తెగకు చెందిన మహిళేనని స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాదంటూ హైకోర్టులో రేగు మహేశ్వర రావు అనే వ్యక్తి ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు ఆమె కులానికి చెందిన వారో నిర్థారణ చేయాలంటూ అప్పీలేట్ అథారిటీని ఆదేశించింది. 
 
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన అప్పీలేట్ అథారిటీ పుష్ప శ్రీవాణి షెడ్యూల్ తెగల్లో ఒకటైన కొండదొర సామాజిక వర్గానికి చెందిన వారని నిర్ధారించింది. దీంతో ఆమె భారీ ఊరట లభించింది. ప్రస్తుతం ఈమె ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments