Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి క్షమించు, టిటిడి ఛైర్మన్ సతీమణి చేతిలో బైబిల్

Webdunia
బుధవారం, 8 జులై 2020 (17:13 IST)
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జన్మదినం సంధర్భంగా ఇడుపుల పాయలో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత చేతుల్లో బైబిల్ పుస్తకం ఉండడం చర్చనీయాంశంగా మారింది. జయంతి కార్యక్రమంలో భాగంగా ఆమె బైబిల్‌ను చదువుతూ ఉండడం కనిపించింది. సాధారణంగా టిటిడి నియమాల ప్రకారం హైందవేతరులు టిటిడి ఉన్నత పదవుల్లో ఉండటం నిషేదం. 
 
అయితే స్వయానా టిటిడి ఛైర్మన్ సతీమణి అన్యమత గ్రంథం చేతపట్టుకుని చదువుతూ ఉండటం మరింత చర్చకు దారితీస్తోంది. అయితే దీనిపైన ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్వమత ప్రార్థనల్లో భాగంగా బైబిల్‌ను స్వర్ణలత చేతిలో పట్టుకున్నారని.. దీనిపై పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు వైసిపి నాయకులు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments