Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హిళ‌ల్ని వేధిస్తున్న ఇద్ద‌రు మంత్రులున్నారు... తొల‌గిస్తారా బాబూ!

తిరుప‌తి: ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధిలో క‌న్నా... భూ దందాలో దూసుకెళుతున్నార‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమ‌ర్శించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరిట భూ దందాలు చేసిన ఘనత చంద్రబాబుద‌ని, మ‌హిళల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహ‌రించిన రాక

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (19:29 IST)
తిరుప‌తి: ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధిలో క‌న్నా... భూ దందాలో దూసుకెళుతున్నార‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమ‌ర్శించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరిట భూ దందాలు చేసిన ఘనత చంద్రబాబుద‌ని, మ‌హిళల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహ‌రించిన రాక్షస తీరును తాము తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నామ‌న్నారు. 
 
మహిళా సభ్యులను శాసనసభ నుంచి బయటికి పంపిన ఘనత ఆయనద‌ని, ఇక రాజ్యసభలో ప్రైవేటు బిల్లుకు సీఎం ర‌మేష్, సుజ‌నాలు చిల్లు పెట్టార‌ని ఆరోపించారు. గాంధీ విగ్ర‌హాల‌నూ పడేసిన చంద్రబాబు ప్రభుత్వం గాడ్సే ప్రభుత్వమ‌ని ఎద్దేవా చేశారు. మహిళలను వేధిస్తున్న ఇద్దరు మంత్రులు ఏపీలో ఉన్నార‌ని, ఆ మంత్రులను తొలగిస్తారో లేదో చంద్రబాబు విజ్ఞతకు వదిలేస్తున్నామ‌ని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments